నాగుల చవితి రోజున ఎరుపు పువ్వులు.. నువ్వుల నూనెతో..?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (21:04 IST)
నాగుల చవితి రోజున నాగదేవతను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు. పుట్టల దగ్గర శుభ్రం చేసి, నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి, పూలతో అలంకరించి, పుట్టలో పాలు పోసి నాగదేవతకు నమస్కరించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని, నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ ఫోటోలు కానీ, పడగను కానీ పెట్టి పూజ చేసుకోవాలి. 
 
పూజకు ఎరుపు రంగు పుష్పాలను వాడటం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీపారాధనకు, నెయ్యి, నువ్వుల నూనెను వాడటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

తర్వాతి కథనం
Show comments