Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుకాలంలో నోటికి తాళం వేస్తే..?

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:03 IST)
రాహుకాలం పరీక్షా కాలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ సమయంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా రాహుకాలంలో మౌనవ్రతాన్ని ఆచరించడం మంచిదని, తద్వారా పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
రాహుకాలం ఒకటిన్నర గంటల సమయం. ఈ గంటన్నరలో ఎవరూ మంచి పనులు చేయరని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రాహు కాలంలో మౌనం పాటించడం మంచిది. 
 
ముఖ్యంగా స్త్రీలకు రాహుకాలంలో మౌనవ్రతం చేయడం చాలా ప్రయోజనకరమని, రాహుకాలంలో మంగళ, శుక్రవారాల్లో మౌనవ్రతం చేయవచ్చని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments