Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేచిన వెంటనే ఈ మంత్రాన్ని పఠించండి

Webdunia
బుధవారం, 9 జులై 2014 (18:38 IST)
కరాగ్రే వసతే లక్ష్మిః | కరమధ్యే సరస్వతీ ||
కరమూలే స్థితా గౌరీ | ప్రభాతే కరదర్శనమ్ ||
 
నిద్రనుంచి లేవగానే దేవుడిని తలచుకోవాలి. లేదా ఎదురుగా ఉన్న ఇష్టదైవ చిత్ర పటాన్ని ఉంచి నిద్రలేవగానే నమస్కరించాలి. రెండు చేతులు రుద్దుకుని, కళ్ళు పులుముకుని, ప్రశాంతమైన మనస్సుతో-చేతి వేళ్ళ కోణాల యందు లక్ష్మీదేవిని, అరచేతులలో సరస్వతిని, చేయి మణికట్టు వద్ద ఆదిపరాశక్తి నెలవై ఉంటారు. ప్రభాత సమయంలో అరచేతిని ఈ మంత్రం ఉచ్చరిస్తూ చూసుకుంటే ఈ ముగ్గురు తల్లులను స్మరించినట్లు అవుతుందని పురోహితులు చెబుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments