జంట గాడిదలు, తెలుపు గుర్రాలను చూస్తే డబ్బు వస్తుందట..

అబ్రహాం లింకన్ పటాన్ని ఉదయం నిద్రలేవగానే చూస్తే డబ్బు వస్తుందట. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు కుబేర కాలమని.. ఈ సమయంలో ఇంట కుబేరునిని ధ్యానిస్తే.. ధనార్జన సులువవుతుంది. ఇక సంపదకు దేవత అయ

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (14:20 IST)
అబ్రహాం లింకన్ పటాన్ని ఉదయం నిద్రలేవగానే చూస్తే డబ్బు వస్తుందట. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు కుబేర కాలమని.. ఈ సమయంలో ఇంట కుబేరునిని ధ్యానిస్తే.. ధనార్జన సులువవుతుంది. ఇక సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీ దేవిని 24 శుక్రవారాలు నిష్ఠతో పూజిస్తే, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు తీరిపోతాయి. 
 
ఇక శ్రీరంగం అమ్మవారిని దర్శించుకున్నా ఆర్థిక ఇబ్బందులుండవు. కనకధార స్తోత్రం, శ్రీసూక్తం చదివితే డబ్బుకు లోటుండదు. ఇంకా నక్షత్రాలకు మేలు చేసే మూలికను బీరువాలో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలుండవు. జంట గాడిదల పటాన్ని చూస్తే, తెలుపు రంగు గుర్రాలను అప్పుడప్పుడూ చూస్తే వుంటే ధనలాభం చేకూరుతుంది. అలాగే రోజూ వారి వారి కులదైవాన్ని స్మరించడం, ప్రార్థించడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. గోమాతను దర్శించుకోవటం.. పూజించటం ద్వారా ధనం చేకూరుతుంది. 
 
రోజూ అభిజిత్ కాలంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల వరకు వారి వారి జన్మ నక్షత్రాలకు చెందిన అధిదేవతలను స్మరించుకోవడం ద్వారానూ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున పితృదేవతలను పూజించి, తర్పణాలు ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి. అష్టకష్టాలు తొలగిపోతాయి. పద్మావతీ సమేత తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పటాన్ని చూస్తే ఆర్థిక నష్టాలు, ఈతిబాధలు వుండవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సినిమాల్లో నటిస్తే అభ్యంతరం : హైకోర్టు ప్రశ్న

కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చిన తండ్రి.. ఏమైంది?

నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీకి ఎంతో మేలు.. పవన్ కల్యాణ్

ఖాళీ చేయాంటూ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయానికి నోటీసులు...

No lockdown: ప్రధాని మోడి లాక్ డౌన్ అన్నారంటూ Fake News ప్రచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments