Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక బహుళ పాడ్యమి- ఇవి తినకూడదు.. నెయ్యిని దానం చేస్తే..?

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (12:12 IST)
karthika Masa
కార్తీక బహుళ పాడ్యమి రోజున మిగిలిన ఆహారం, పెరుగు తినకూడదు. అలాగే జామకాయ మొక్కను పూజించాలి. కుటుంబ సమేతంగా భోజనం చేయాలి. అలాగే మంగళవారాలు సోమవారాల్లో శివునికి విశేష పూజలు చేయించాలి. 
 
కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుంది. అలాగే పంచభూతాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలైని సందర్శించడం మంచిది. కార్తీకమాసమంతా ఇంట్లో దీపాలు పెట్టడం మంచిది. 
 
ఇంట్లో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. దేవుని మందిరంలోనూ, తులసి కోట ముందు కుబేర ముగ్గు వేయాలి. 
 
ఉసిరికాయలు కార్తీక మాసం 30 రోజులు తీసుకోరాదు. కార్తీక మాసంలో ఆవునెయ్యిని దానంగా ఇస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments