Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ రథయాత్ర.. అలా చేస్తే సకల పాపాలు మటాష్

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (20:30 IST)
పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా సాగుతోంది. జగన్నాథదేవుని రథం తాడు లాగడం లేదా తాకడం చాలా శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. తాడును తాకడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. ఆ రథంలో ముప్పైమూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. రథంతో పాటు తాడును తాకడం ముప్పైమూడు కోట్ల మంది దేవతలను తాకినట్లే అని నమ్మకం. 
 
జగన్నాథదేవుడు రథంలో మరుగుజ్జు అవతారంలో అవతరించాడు. అందుచేత రథం తాడు లాగడం వంటి పవిత్ర కార్యం ఇహ లోకంలోనే లేదు. తాడును తాకడం వల్ల అశ్వమేధ యజ్ఞ ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఈ రథాల తయారీలో లోహాన్ని ఉపయోగించరు. ఈ రథాలు వేప చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. సుత్తి కూడా చెక్కతో తయారు చేస్తారు.
 
ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి వారి వారి రథాలపై కూర్చొని నగరంలో పర్యటిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా 1000 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

తర్వాతి కథనం
Show comments