Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ రథయాత్ర.. అలా చేస్తే సకల పాపాలు మటాష్

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (20:30 IST)
పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా సాగుతోంది. జగన్నాథదేవుని రథం తాడు లాగడం లేదా తాకడం చాలా శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. తాడును తాకడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. ఆ రథంలో ముప్పైమూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. రథంతో పాటు తాడును తాకడం ముప్పైమూడు కోట్ల మంది దేవతలను తాకినట్లే అని నమ్మకం. 
 
జగన్నాథదేవుడు రథంలో మరుగుజ్జు అవతారంలో అవతరించాడు. అందుచేత రథం తాడు లాగడం వంటి పవిత్ర కార్యం ఇహ లోకంలోనే లేదు. తాడును తాకడం వల్ల అశ్వమేధ యజ్ఞ ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఈ రథాల తయారీలో లోహాన్ని ఉపయోగించరు. ఈ రథాలు వేప చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. సుత్తి కూడా చెక్కతో తయారు చేస్తారు.
 
ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి వారి వారి రథాలపై కూర్చొని నగరంలో పర్యటిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా 1000 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments