Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచం మీద కూర్చుని భోజనం చేస్తే వచ్చే ఫలితాలు తెలిస్తే షాకే..?

మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కొంతమంది టీవీ చూస్తూ తింటారు. కొంతమంది మంచం మీద కూర్చుని తింటారు. శక్తి కోసం భోజనం చేసి తీరాలి. కానీ భోజనం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:26 IST)
మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కొంతమంది టీవీ చూస్తూ తింటారు. కొంతమంది మంచం మీద కూర్చుని తింటారు. శక్తి కోసం భోజనం చేసి తీరాలి. కానీ భోజనం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
 
మంచం మీద పిల్లలకు తినిపిస్తుంటారు. పిల్లలు కాని, పెద్దలు కాని మంచం మీద కూర్చుని భోజనం తింటే... తిన్న తిండి మంచం కోళ్ళకు పడుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అంటే తిన్నందు వల్ల వచ్చే శక్తి ఒంటికి అతకదని దాని అర్థం.
 
భోజనం మంచం మీద తింటే అది రోగాలకు కారణమవుతుందట. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుందట. కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరవవుతుందట. భోజనం చేసేటప్పుడు దేవుడిని ప్రార్థించాలట. మన దేహం దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని భావిస్తున్నాం కాబట్టి. ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments