Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోను సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ ధర్మబద్ధమైన వారి కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధ

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:19 IST)
అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోనూ సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అనంతపురం జిల్లా పరిధిలోని పంపనూరులో స్వామివారిని ఎక్కువగా పూజిస్తుంటారు.
 
ఇక్కడి స్వామివారు పాము రూపంలో కొలువై ఉంటారు కనుక పూర్వం ఈ ప్రాంతాన్ని ఫణిపూరుగా పిలుస్తుంటారు. కాలక్రమంలో ఈ ఊరు పంపనూరుగా మారిందని చెప్తుతున్నారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన రాహు, కేతు, కుజ, సర్పదోషాలు తొలగిపోతాయి. స్వామివారిని అంకితభావంతో పూజించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దరిచేరని పురాణాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments