ఆకస్మిక ధనప్రాప్తికి పరిహారాలు.. రావలసిన సొమ్ము చేతికి రావాలంటే?

Webdunia
శనివారం, 23 జులై 2022 (15:36 IST)
ఆకస్మిక ధనప్రాప్తికి ఈ పరిహార మార్గాలు పాటించాలి. మహాలక్ష్మీ అష్టకం ప్రతిరోజు 8 సార్లు పారాయణ 40 రోజులు చేయగలరు. ఇంకా రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. 
 
మహాలక్ష్మీ అష్టకం 80 సార్లు పారాయణ చేయడం మంచిది. ప్రతిరోజూ కుబేర అష్టోత్తరం 3 మార్లు పారాయణ చేయగలరు. ఆర్థిక సమస్యలు వున్నచో కుబేర అష్టోత్తరము 12 మార్లు పారాయణ చేయగలరు. ధనప్రాప్తికి శ్రీ లక్ష్మీ స్తోత్రము ప్రతిరోజు 11 మార్లు 40 రోజులు పారాయణ చేయగలరు. 
 
లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రము 12 మార్లు 12 రోజులు పారాయణ చేయగలరు. కనకధారా స్తోత్రము ప్రతిరోజు 3 మార్లు 32 రోజులు పారాయణ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments