Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవార వ్రత మహిమ.. రావిచెట్టుకు ప్రదక్షణలు.. వినాయకుడికి 11 దీపాలు

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (22:34 IST)
శుక్రవారం వ్రతం ఆచరించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. శుక్రవార వ్రతం ఆచరించడం ద్వారా శ్రీ లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. కుమార స్వామి, శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం పూట కొన్ని కార్యాలను ప్రారంభించడం ద్వారా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 
 
కుబేర దీపాన్ని శుక్రవారం పూట తామర కాడ వత్తులతో దీపాన్ని వెలిగిస్తే.. కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం.. శుక్రహోరలో తామర పత్రాలతో లక్ష్మీదేవికి అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఇంటిని శుక్రవారం పూట శుభ్రంగా వుంచితే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం వుంటుంది. 
 
అలాగే శుక్రవారం పూట ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం మరిచిపోకూడదు. శుక్రవారం రావిచెట్టును 11 సార్లు ప్రదక్షణలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అలాగే వినాయకుడికి 11 దీపాలు వెలిగించడం ద్వారా ధనాదాయం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments