Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలు పూర్తయ్యాక తలంటు స్నానం చేయాలి.. ఎందుకో తెలుసా?

మానవ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి మొత్తాన్ని నీటితో శుభ్రం చేయిస్తారు. ఆపై అందరూ తలంటు స్నానం చేస్తారు. సాధారణంగా మానవ శరీరం నుంచి ఆత్మ గాలిలో కలిసిపోయాక.. ఆ మృతదేహానికి చితి పెట్టడం లేదా పూడ్చి పెట్టడం సంప్రదాయం.

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (16:02 IST)
మానవ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి మొత్తాన్ని నీటితో శుభ్రం చేయిస్తారు. ఆపై అందరూ తలంటు స్నానం
చేస్తారు. సాధారణంగా మానవ శరీరం నుంచి ఆత్మ గాలిలో కలిసిపోయాక.. ఆ మృతదేహానికి చితి పెట్టడం లేదా పూడ్చి పెట్టడం సంప్రదాయం. ఈ పనులకే అంత్యక్రియలు అని పేరు. అంత్యక్రియలు ముగిశాక తలంటు స్నానం చేయడం ప్రేతాత్మల నుంచి తమను విడిపించుకోవడం కోసమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
అయితే సైన్స్ ప్రకారం పరిశీలిస్తే.. మానవ శరీరంలో నుంచి ఆత్మ వేరయ్యాక ఆ మృతదేహం కొంచెం కొంచెంగా కుళ్ళిపోవడం మొదలవుతుంది. అంత్యక్రియల్లో పాల్గొనే వారంతా మృతదేహం పక్కనే కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కుళ్ళిపోతూ వచ్చే భౌతిక కాయం నుంచి బ్యాక్టీరియాలు అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై ప్రభావం చూపుతాయి. అందుకే మృతదేహాన్ని శ్మశానానికి పంపించిన తర్వాత అందరూ తలంటు స్నానం చేయాలంటారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments