బల్లి దేహంపై పడి పరుగులు పెడితే..?

బల్లి దేహంపై పడి పరుగులు పెడితే దీర్ఘాయువు చేకూరుతుందని బల్లిశాస్త్రం చెప్తోంది. బల్లి మీద పడి వెను వెంటనే దానంతట అది వెళిపోతే.. మంచే జరుగుతుంది. మెడ మీద బల్లిపడితే.. సంతాన ప్రాప్తి వుంటుంది. కుడి భుజ

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (13:39 IST)
బల్లి దేహంపై పడి పరుగులు పెడితే దీర్ఘాయువు చేకూరుతుందని బల్లిశాస్త్రం చెప్తోంది. బల్లి మీద పడి వెను వెంటనే దానంతట అది వెళిపోతే.. మంచే జరుగుతుంది. మెడ మీద బల్లిపడితే.. సంతాన ప్రాప్తి వుంటుంది. కుడి భుజంపై పడితే ఆరోగ్యం, ఎడమ భుజంపై పడికే స్త్రీ సంభోగం, ఆరోగ్యం వుంటుంది. కుడి ముంజేయిపై పడితే కీర్తి లభిస్తుంది. 
 
కానీ ఎడమ ముంజేయిపై పడితే అనారోగ్య సమస్యలు తప్పవు. హస్తంపై పడితే ధన లాభం చేకూరుతుంది. కానీ చేతిగోళ్లపై పడితే మాత్రం ధన నాశనమవుతుంది. స్తన భాగం‌పై పడితే దోషం చేకూరుతుంది. రొమ్ము, నాభి స్థానంపై బల్లిపడితే ధన లాభం వుంటుంది. కనుబొమ్మల నడుమ పడితే రాజ భోగము చేకూరుతుంది. శిరస్సుపై పడితే కలహం తప్పదు. దవడలు, మెడపై పడితే వస్త్ర లాభం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం