Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్యలతో సతమతం అవుతున్నారా.. వేపాకు దీపాన్ని ఇలా?

సెల్వి
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (14:12 IST)
కలియుగంలో సమస్యలు లేకుండా ఎవరూ జీవించట్లేదు. రకరకాల సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతూనే వున్నారు. కుటుంబంలో, ఇతరులచే, బంధువులచేత, ఆరోగ్యం, ఆర్థిక పరమైన ఇబ్బందులను చాలామంది ఎదుర్కొంటూనే వున్నారు. 
 
అయితే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వున్నాయి. కుటుంబంలో ఐక్యత కొరవడితే, ఆర్థిక ఇబ్బందులు తరచుగా వేధిస్తూ వుంటే... అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటే.. శత్రుబాధ తొలగిపోవాలంటే.. సులభమైన పరిహార మార్గం వుంది. 
 
రోజూ సాయంత్రం పూట వేపాకుపై రెండు మట్టి ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఎలాగంటే.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా పసుపుకుంకుమలతో అలంకరించబడిన తర్వాత.. రంగవల్లికలు తీర్చిదిద్ది దానిపై వేపాకు వుంచి దీపం వెలిగించాలి. 
 
ఈ దీపానికి నువ్వుల నూనె, పసుపు రంగు వత్తులను ఉపయోగించడం మంచిది. ఇలా చేస్తే నరదృష్టి బాధలుండవు. శత్రుభయం వుండదు. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఈ దీపాన్ని తూర్పు లేదా పడమర వైపు వుండేలా వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments