ఆదివారం మాంసాహారం తీసుకోకపోతే ఎంత మేలో తెలుసా?

ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (12:30 IST)
ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది. దీంతో ఎలాంటి భగవత్కార్యాలు చేయలేం. తద్వారా అనారోగ్యాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అదే ఆదివారం మాంసాహారం తీసుకోకుండా, ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఆ రోజు సూర్యునికి మరువకుండా అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
 
ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధంచిన స్తోత్రాలు చదివితే... ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆదివారం మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments