Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ అమావాస్య: రావి, తులసి, బిల్వపత్ర, ఉసిరి, అరటి చెట్లను నాటితే?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (23:16 IST)
ఆషాఢ అమావాస్య రోజున శివుని ఆరాధనతో పాటు పార్వతీ దేవి, తులసి, రావి చెట్టును పూజిస్తారు. పూర్వీకులకు ఈ రోజున పూజలు చేయడం వల్ల వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి.  
 
సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉపవాసం పాటించాలి. ఆపై శివపార్వతులను పూజించాలి. ఈ రోజు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజు అవసరమైన వారికి దానం చేయండి. ఆషాఢ అమావాస్య రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.  
 
ఆషాఢ అమావాస్య రోజున మొక్కలు నాటడం మంచిది. ముఖ్యంగా రావి, తులసి, బిల్వపత్ర, ఉసిరి, అరటి వంటి పవిత్రమైన మెుక్కలను నాటుతారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

తర్వాతి కథనం
Show comments