Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే?

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (17:35 IST)
కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే..? కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని పండితులు అంటున్నారు. జీవితంలో అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే.. విజయాలకు చేరువవ్వాలంటే నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయించాలి. 
 
కాలకూట విషాన్ని మింగిన శివుడు ఆ తాపాన్ని తట్టుకోవడానికి చల్లదనాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. ఈ కారణంతోనే ముక్కంటి మంచుకొండల మధ్య నివసిస్తుంటాడు. అనునిత్యం భక్తుల నుంచి అభిషేకాలు ఆశిస్తూ వుంటాడు. 
 
లోక కల్యాణం కోసం స్వామివారు కాలకూట విషాన్ని కంఠంలో దాచుకున్నాడు కనుక, స్వామివారికి ఉపశమనాన్ని కలిగించడానికి భక్తులంతా ప్రయత్నిస్తూ వుంటారు. పంచామృతాలతోను... ఫల రసాలతోను అభిషేకాలు చేయిస్తూ వుంటారు. 
 
ఇదే క్రమంలో నేరెడు పండ్ల రసంతో నీలకంఠుడికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేయించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments