Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి ముహూర్తం: మధ్యాహ్నం 12.45.. మంచిది కాదట?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (16:54 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం విజయ దశమి నాడు అట్టహాసంగా నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం శంకుస్థాపన కార్యక్రమానికి గాను విజయదశమి నాడు ఖరారు చేసిన మధ్యాహ్నం 12.45 గంటల ముహూర్తం మంచిది కాదని.. దీనికి 20 నెగటివ్ పాయింట్స్ ఉన్నాయని, జ్యోతిష్యులతో పాటు వాస్తు పండితులు కూడా అంటున్నారు. 
 
ఈ మేరకు వాస్తు విజ్ఞాన పరిషత్ కార్యదర్శి పల్లవజ్జుల శ్రీరామకృష్ణ శర్మ మాట్లాడుతూ.. రాజధాని శంకుస్థాపన కోసం మకర లగ్నంలో మధ్యాహ్నం 12.45 గంటలకు ముహూర్తం ఖరారు చేయ జరిగిందని.. ఇది అంత మంచిది కాదన్నారు. ఒక వేళ ఈ ముహూర్తంలో రాజధాని నిర్మాణం చేపడితే అస్థిరత్వం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
 
టీడీపీ సర్కారు నిర్ణయించిన విజయదశమి ముహూర్తంలో ధనుర్ లగ్నంలో ఉదయం 11.39 గంటలకు రాజధానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సరిపోతుందని చెప్పారు. ఈ ముహూర్తంలో ఈ కార్యక్రమం చేపడితే స్థిరత్వం కలుగుతుందన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ ముహూర్తంలో జరిపిస్తారో వేచి చూడాల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments