Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయత్రీ మంత్రం జపిస్తే.. కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా..?!

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (22:29 IST)
Gayathri Mantra
కరోనా వైరస్ విజృంభిస్తోంది. జనాలు సెకండ్ వేవ్ భయంతో ఆందోళన చెందుతున్నారు. సోషల్ డిస్టన్స్, మాస్కులు పెట్టుకుంటూ.. కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నారు. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషకాహారం తీసుకుంటున్నారు. ఆయుర్వేద సూత్రాలను పాటిస్తున్నారు. నిమ్మరసం, అల్లం వంటివి ఆహారంలో ఎక్కువ చేర్చుకుంటున్నారు. 
 
తాజాగా ఆధునిక వైద్య చికిత్సలతో పాటూ గాయత్రి మంత్రం జపించడం ద్వారా కరోనా వ్యాధిని త్వరగా కోలుకోవచ్చా అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఈ అధ్యయనాన్ని ఆమోదించినట్టు సమాచారం. ఇందుకోసం మొత్తం 21 మంది పేషెంట్లను ఎంపిక చేశారు. వీరిని అధికారులు రెండు బృందాలుగా విభజించారు. 
 
మొదటి గ్రూపుకు ఆధునిక వైద్య చికిత్సలు అందించడంతో పాటూ గాయత్రీ మంత్రం, ప్రాణాయామం చేయాలని సూచిస్తారు. రెండో గ్రూపుకు మాత్రం కేవలం ఆధునిక చికిత్సను మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత వీరు కరోనా నుంచి ఎలా కోలుకున్నారో పరిశీలించి ఓ అంచనాకు వస్తారు. మొత్తం 14 రోజుల పాటు ఈ అధ్యయనం సాగుతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

బీజేపీ - డీఎంకేలకు వ్యతిరేకంగా గెట్‌ఔట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయండి : హీరో విజయ్

పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం : చైనా కంపెనీ హుకుం!

గంగానది ఒడ్డుకి ట్రాలీ బ్యాగ్‌తో కోడలు, తెరిచి చూస్తే అత్త మృతదేహం ముక్కలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో?

24-02-2025 సోమవారం దినఫలితాలు - ఇతరుల విషయాల్లో జోక్యం తగదు...

23-02-2025 నుంచి 01-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

23-02-2025 ఆదివారం దినఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

తర్వాతి కథనం
Show comments