అనూహ్య ధన ప్రవాహం కోసం పఠించాల్సిన రహస్య మంత్రం.. (video)

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (17:49 IST)
అనూహ్య ధన ప్రవాహం కోసం పఠించాల్సిన రహస్య మంత్రం గురించి తెలుసుకుందాం. మీరు కష్టపడి పనిచేసినా మీకు రావాల్సిన డబ్బు సరైన మొత్తంలో రాకపోతే ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఈ మంత్రాన్ని నిష్ఠతో పఠించిన వారికి ధనం ప్రవాహంగా వచ్చి చేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఈ మంత్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 - 4.30 గంటల మధ్య ఉత్తరం వైపు కూర్చుని పఠించాలి. "ఓం రీంగ్ వసి వసి" అనే మంత్రాన్ని పఠించాలి. 
 
ఈ మంత్రాన్ని 108సార్లు పఠించేటప్పుడు వెన్నెముక-మెడ నిటారుగా ఉంచుకుని, మనస్సులో బలంగా ధనం కోసం సంకల్పించుకుని పఠిస్తే.. ఊహించని ధన ప్రవాహం మిమ్మల్ని అనుసరిస్తుంది. ఈ మంత్రం జపించిన తర్వాత ఒక ఉసిరికాయను.. తీసుకోవడం చేయాలి. 
 
ఎందుకంటే ఉసిరిలో జీవితానికి సౌఖ్యం, విజయాన్ని ప్రసాదించే తత్త్వం వుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జీవితంలోని అన్ని వనరులు మీ వైపు రావడానికి ప్రతిరోజూ ఈ మంత్రాన్ని ప్రార్థించడం చేస్తే మంచిది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

లేటెస్ట్

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments