Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మోడీని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్‌...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (19:09 IST)
ప్రవాస భారతీయుల కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ లేఖ రాశారు. విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌ కఠినతరంగా ఉన్న హెచ్-1బి వీసాతో ఎన్ఆర్ఐలు పడుతున్న బాధను తెలుసుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల వెంట వచ్చి అమెరికా వీసా నిబంధనలను అడ్డుపడడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న సాటి భారతీయుల కోసం గొంతెత్తారు జనసేనాని.
 
ఈ సమస్యపై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి మోడీకి లేఖ రాశారు. ఇప్పటికే ప్రవాస భారతీయుల సమస్యలపై చర్చ కూడా జరిపారు పవన్. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలను ఇదే విషయంపై జనసేనాని కలిశారు. ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో స్పష్టంగా వివరించారు. సాధ్యమైనంత త్వరగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments