Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి... 18 యేళ్లకే అరుదైన గౌరవం

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (12:06 IST)
న్యూజిలాండ్ దేశంలో ఓ తెలుగు అమ్మాయి అరుదైన ఘతన సృష్టించింది. కేవలం 18 యేళ్ళకో ఆ దేశ ఎంపీగా ఎంపికయ్యారు. ఆ యువతి పేరు గడ్డం మేఘన. ప్రకాశం జిల్లా టంగుటూరు చెందిన మేఘన... న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు. 
 
తాజాగా ఆ దేశ పార్లమెంట్‌కు నామినేటెడ్ ఎంపీల ప్రక్రియ జరిగింది. ఇందులో యువత తరపున పార్లమెంటేరియన్‌గా గడ్డం మేఘనకు అరుదైన అవకాశం లభించింది. దీంతో సేవా కార్యక్రమాలు, యువత విభాగనికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఎంపికయ్యారు. 
 
ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా గత 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా అక్కడే పుట్టి పెరిగిన మేఘన... కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అలాగే, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. దీంతో ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కింది. 

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

తర్వాతి కథనం
Show comments