Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైనికుల త్యాగాలు మరువలేనివి: నాట్స్

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:30 IST)
సెయింట్ లూయిస్: భారత సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడి అసువులు బాసిన భారతీయ సైనికులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నివాళులు అర్పించింది. 20 మంది సైనికులు చేసిన ప్రాణాత్యాగాన్ని భారతీయులెవ్వరూ మరిచిపోలేనిదని నాట్స్ పేర్కొంది.
 
సైనికుల మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చింది. సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. భారతీయులు ఎక్కడ ఉన్నా భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments