Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైనికుల త్యాగాలు మరువలేనివి: నాట్స్

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:30 IST)
సెయింట్ లూయిస్: భారత సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడి అసువులు బాసిన భారతీయ సైనికులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నివాళులు అర్పించింది. 20 మంది సైనికులు చేసిన ప్రాణాత్యాగాన్ని భారతీయులెవ్వరూ మరిచిపోలేనిదని నాట్స్ పేర్కొంది.
 
సైనికుల మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చింది. సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. భారతీయులు ఎక్కడ ఉన్నా భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments