Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైనికుల త్యాగాలు మరువలేనివి: నాట్స్

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:30 IST)
సెయింట్ లూయిస్: భారత సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడి అసువులు బాసిన భారతీయ సైనికులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నివాళులు అర్పించింది. 20 మంది సైనికులు చేసిన ప్రాణాత్యాగాన్ని భారతీయులెవ్వరూ మరిచిపోలేనిదని నాట్స్ పేర్కొంది.
 
సైనికుల మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చింది. సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. భారతీయులు ఎక్కడ ఉన్నా భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments