Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరమీను చేపలను వెన్నతో ఫ్రై చేసి టేస్ట్ చేశారా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:29 IST)
కొరమీను చేపలతో చేపల కూర చేసి వుంటాం. అయితే కొరమీనును వెన్నతో ఫ్రై చేస్తే ఎలా వుంటుందో తెలుసా.. అయితే ఇలా చేయండి.  
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె - వేపుడు తగినంత 
మిరియాల పొడి - ఒక చెంచా 
ఉప్పు - తగినంత 
నిమ్మకాయ - ఒకటి 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
శుభ్రం చేసిన కొరమీనులో ఒకే ఒక ముల్లు వుంటుంది. కోసి ఆ ముల్లును తీసేయాలి. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర- వెన్న వేసి దించేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments