Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పకోడీలు తయారీ విధానం..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:49 IST)
కావలసిన పదార్థాలు:
చేపలు - పావుకిలో
మొక్కజొన్న పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 1
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా చేపముక్కలను బాగా కడిగి అందులోని ముల్లులను తీసేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్నచిన్నగా కోసుకోవాలి. ఆపై ఓ గిన్నెలో మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నీరుపోసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో చేపముక్కల్ని కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పకోడీలు మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి చేప మిశ్రమాన్ని పకోడీల్లా వేయించుకోవాలి. అంతే... వేడివేడి చేపల పకోడీలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments