Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పకోడీలు తయారీ విధానం..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:49 IST)
కావలసిన పదార్థాలు:
చేపలు - పావుకిలో
మొక్కజొన్న పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 1
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా చేపముక్కలను బాగా కడిగి అందులోని ముల్లులను తీసేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్నచిన్నగా కోసుకోవాలి. ఆపై ఓ గిన్నెలో మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నీరుపోసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో చేపముక్కల్ని కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పకోడీలు మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి చేప మిశ్రమాన్ని పకోడీల్లా వేయించుకోవాలి. అంతే... వేడివేడి చేపల పకోడీలు రెడీ.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments