కాకరకాయలను ముక్కలుగా కోసి మజ్జిగతో ఉడికించి నీటిని క్రిందికి పోసి పక్కన పెట్టుకోండి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక రొయ్యలు, ఉల్లిపాయలు, మజ్జిగ, పచ్చిమిర్చి వేసి వేయించండి. బాగా వేగిన తర్వాత ఉడికించిన కాకరకాయల ముక్కల్ని గట్టిగా పిండి కూరలో వేయండి. పసుపు, ఉప్పు , కారం కలిపి ఎర్రగా వేగాక తరువాత గ్రేవీగా వచ్చాక దించేయండి. వైట్రైస్కు సైడిష్గా దీనిని వాడుకోవచ్చు.