Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానది నన్ను వారణాసికి రమ్మంది : నరేంద్ర మోడీ

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:20 IST)
File
FILE
పవిత్ర గంగానది వారణాసికి రమ్మని తనను పిలిచిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన గురువారం వారణాసిలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం వారణాసి చేరుకున్న మోడీ ముందుగా మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చుతానని మోడీ ప్రకటించారు. గంగామాత తనను కాశీకి రమ్మని ఆహ్వానించిందన్నారు. అందువల్లే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. తనకు వారణాసి వాసుల ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని మోడీ చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments