Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు వారసులే : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (10:50 IST)
File
FILE
పెళ్లి చేసుకోకుండా, సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసి, తద్వారా పిల్లలకు జన్మనిస్తే వారు చట్టబద్ధ వారుసులేనని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ న్యాయవాది ఉదయ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ జే చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.

పెళ్లి చేసుకోకపోయినా, భార్యాభర్తలుగా సుదీర్ఘకాలం కలసి జీవించి, పిల్లలను కంటే వారిని వివాహితులుగానే భావించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వారి సంతానాన్ని అక్రమం అని చెప్పడానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments