Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాయ్ అమ్మాను.. దేశాన్ని అమ్మలేదు : నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (12:00 IST)
File
FILE
నేను చిన్నతనంలో చాయ్ అమ్మిన మాట నిజమేనని, కానీ, దేశాన్ని తెగనమ్మలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా హార్దోయ్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

దేశంలో పేదలను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తాను చాయ్ అమ్ముకున్నాను కానీ... దేశాన్ని కాదని ఆయన ఎద్దేవా చేశారు. పేదలను కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని మోడీ మండిపడ్డారు.

దేశంలో అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అధికారం అప్పగిస్తే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెపుతారని ఆయన అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments