Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుస్తున్న బస్సులో 14 ఏళ్ల బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (11:26 IST)
FILE
ఉత్తర భారతదేశంలో సామూహిక అత్యాచారాలు ఆగటంలేదు. నిర్భయ చట్టంతో ఉరి శిక్ష అమలులోకి వచ్చినా మృగాళ్లు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ఐదుగురు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

నడుస్తున్న బస్సులోనే ఆ బాలికపై ఈ నలుగురూ సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరుక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవరుతో సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు