Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ ముద్దాయిలకు ఉరిశిక్ష రద్దు చేసిన సుప్రీంకోర్టు!

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2014 (12:58 IST)
File
FILE
దివగంత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా తేలిన ఎల్టీటీఈ తీవ్రవాదులకు సుప్రీంకోర్టు మరణశిక్షలను రద్దు చేసి, వాటిస్థానంలో యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు.. మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలైన శంతన్, మురుగన్, పెరారివలన్‌లు గత నెలలో తమ మరణశిక్షలను జీవితఖైదుగా మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

తాము పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం ఆలస్యం కావడంతో కోర్టును ఆశ్రయించిన తమకు జీవితఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు ముద్దాయిలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments