Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీని మరో గుజరాత్ కానవ్వబోం: సమాజ్‌వాది పార్టీ సమర్థింపు

Webdunia
FILE
విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన కోసీ పరిక్రమ యాత్రపై ఉత్తర ప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఉత్తరప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరో గుజరాత్‌ను కానివ్వబోమని ఉద్ఘాటించారు.

అలాగే బాబ్రీ మసీదు విధ్వంసం నాటి పరిస్థితులు పునరావృతం కావడానికీ ఆస్కారం ఇచ్చేది లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతఅన్నారు. విహెచ్‌పి యాత్రను నిరోధించడం ద్వారా మరో సంఘర్షణను తాము నివారించగలిగామని తెలిపింది.

మత విద్వేషాలను రగిలించడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా ప్రతిఘటించి తీరుతామని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ స్పష్టం చేశారు. విహెచ్‌పి వలలో పడకుండా రాష్ట్ర ప్రజలు సంయమనంతో వ్యవహరించారని అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments