Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమైక్యాంధ్ర పోరాటమంటూ జారిపోయిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు!

Webdunia
FILE
సమైక్యాంద్ర కోసం పోరాడతామంటూ ప్రకటనలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు జారిపోయారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డిలు కొద్దిసేపు లోక్ సభలో సమైక్య నినాదాలు చేసి స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఆ తర్వాత వారు ఆహార భద్రత బిల్లుకు ఓటు వేశారు.

వీరిద్దరూ అంతకుముందు లోక్ సభకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవి ఆమోదం పొందకపోవడంతో సభకు వెళ్లారు. మిగిలిన ఎనిమిది మంది ఎమ్.పిలు సస్పెండ్ అయినప్పుడు వీరు సభలో లేరు.తదుపరి వెళ్లినా సస్పెండ్ కాలేదు.

విప్ ప్రకారం ఓటు చేశారు.వీరిద్దరూ వ్యాపారవేత్తలే కావడం విశేషం. మొత్తం మీద వీరిద్దరూ జారి పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments