Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని విభజించే అధికారం పార్లమెంట్‌కు ఉంది : సుప్రీం

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (13:17 IST)
File
FILE
రాష్ట్ర విభజనపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు సోమవారం కొట్టివేసింది. పైపెచ్చు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదని కృష్ణయ్య పేర్కొనగా.. రాష్ట్రాన్ని విభజించే అధికారం పార్లమెంట్‌కు ఉదంటూ స్పష్టం చేసింది.

అయితే, రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటనచేయనందున పిటీషన్‌ విచారణార్హం కాదని కోర్టు పేర్కొంది. ఒకవేళ రాష్ట్ర విభజనపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేస్తే పిటీషనర్‌ తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని, ఆ తర్వాతే తమ వద్దకు రావాలంటూ సూచన చేసింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments