Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర విభజనపై ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేస్తాం : సోనియా

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2013 (15:34 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారి స్పందించారు. న్యూఢిల్లీలో శనివారం జాతీయ మీడియా సెంటర్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ సమయంలో రాష్ట్ర విభజనపై ఆమె తొలిసారి స్పందించారు. రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వం తరపున మరో కమిటీ వేయనున్నట్టు చెప్పారు.

ఇప్పటికే కేంద్రమంత్రి ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. సీమాంధ్రుల సమస్యలను ఆంటోనీ కమిటీ వింటుందన్నారు. ఆంటోనీ కమిటీకి అదనంగా ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్లు చెప్పిన ఆమె.... కమిటీ విధివిధానాలను మాత్రం వెల్లడించలేదు. పైపెచ్చు.. ఈ కమిటీని ఎందుకు వేస్తున్నారో కూడా ఆమె స్పష్టం చేయక పోవడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments