Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకరజ్యోతి రహస్యంపై దర్యాప్తు జరిపే ఉద్దేశ్యం లేదు: కేరళ

Webdunia
శ్రీ అయ్యప్ప స్వామి కొలువుదీరిన శబరిమల పుణ్యక్షేత్రంలో ప్రతి యేడాది మకరసంక్రాంతి రోజున కనిపించే మకరజ్యోతి రహస్యాన్ని ఛేదించే అంశంపై దర్యాప్తు జరిపే ఉద్దేశ్యం తమకు లేదని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ జ్యోతిపై పలు రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అది వారి భక్తి విశ్వాసలకు సంబంధించిన అంశమని పేర్కొంది.

ముఖ్యంగా... మకర సంక్రాంతి రోజున కనిపించే జ్యోతి దేవుని మహిమనా లేక మానవ కల్పితమా అన్నది లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించింది కనుక దీనిపై దర్యాప్తు జరిపించే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాస్తవానికి మకరజ్యోతి దర్శనానికి రెండు నెలల ముందు మకరవిలక్కు ప్రారంభమవుతుందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. అందువల్ల ఈ జ్యోతిపై దర్యాప్తు జరిపాలనే ఉద్దేశ్యం తమకు లేదని ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది డివిజన్ బెంచ్‌కు విన్నవించారు.

ఈనెల 14వ తేదీన శబరిమల పులిమేడులో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 107 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 150 మంది వరకు గాయపడిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments