Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్గత భద్రతపై ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రుల సదస్సు!!

Webdunia
దేశ అంతర్గత భద్రతపై వచ్చేనెల ఒకటో తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సదస్సును నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ సదస్సును ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా నక్సల్స్ దుశ్యర్యలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు హెచ్చుమీరిన విషయం తెల్సిందే. ప్రధానంగా దేశంలోని కొన్ని అతివాద గ్రూపులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ దేశ అంతర్గత భద్రకతు పెను సవాల్ విసురుతున్నాయి.

వీటితో పాటు దేశ భద్రతపై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్‌తో పాటు.. కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం, ఆ శాఖ కార్యదర్శి జీకేపిళ్లై, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీపీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments