Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్గత భద్రతపై ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రుల సదస్సు!!

Webdunia
దేశ అంతర్గత భద్రతపై వచ్చేనెల ఒకటో తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సదస్సును నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ సదస్సును ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా నక్సల్స్ దుశ్యర్యలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు హెచ్చుమీరిన విషయం తెల్సిందే. ప్రధానంగా దేశంలోని కొన్ని అతివాద గ్రూపులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ దేశ అంతర్గత భద్రకతు పెను సవాల్ విసురుతున్నాయి.

వీటితో పాటు దేశ భద్రతపై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్‌తో పాటు.. కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం, ఆ శాఖ కార్యదర్శి జీకేపిళ్లై, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీపీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: అఖండ 2: తాండవం కోసం హిమాలయాల్లో బోయపాటి శ్రీను సర్వే

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Rambha: సీనియర్ నటి రంభ వెండితెర పునరాగమనానికి సిద్ధమైంది

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

Show comments