Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సలైట్లు హింసాత్మక పంథాను వీడాలి: ఎల్.కె.అద్వానీ

Webdunia
మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కలిగివుండాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ పేర్కొన్నారు. నక్సల్స్ సమస్య దేశీయమైందే. కానీ దీని మూలాలు విదేశాల్లో లేవు కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కలిగివుండాల్సిందేనని అద్వానీ పేర్కొన్నారు.

నక్సలైట్లు హింసాత్మక పంథాను విడనాడాలని ఆయన కోరారు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండకపోగా.. వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు పరచే అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల గిరిజన ప్రాంతాలకు సక్రమంగా అందాలంటే నక్సల్స్ ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసముంచి అందుకనుగుణంగా తమ విధానాలను మార్చుకోవాలని అద్వానీ పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments