Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి షాపు‌లు మూతపెడితే అంతేసంగతులు!: షీలా దీక్షిత్

Webdunia
ఉల్లిపాయలతో పాటు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలను మూతపెట్టి ధర్నాకు దిగే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉల్లిపాయలు అమ్మే షాపులను మూతపెట్టే వ్యాపారులపై ఎస్మా చట్టం అమలు చేస్తామని షీలా దీక్షిత్ స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నప్పటికీ, వ్యాపార సంఘాల ద్వారా నడిచే దుకాణాల ద్వారా ఉల్లి ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయని షీలా దీక్షిత్ పేర్కొన్నారు. ఉల్లి ధరల పెంపుతో వ్యాపారులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే నిరవధిక బంద్ చేపట్టే వ్యాపారులపై ఎస్మా చట్టం అమలు తప్పదన్నారు.

కాగా.. ఆసియాలో అతిపెద్ద కాయగూరల బజార్ అయిన ఢిల్లీ అజాద్‌పూర్‌లో ఆదాయపన్ను శాఖ రెండు రోజుల క్రితం తనిఖీలు నిర్వహించింది. ఇందుకు నిరసన వ్యక్తం చేసిన వ్యాపార సంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

Show comments