Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర విభజన సమర్థనీయం కాదు: సీతారాం ఏచూరీ వెల్లడి

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు. దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమన్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దేశంలో మరో 28 ప్రత్యేక వాదనలు పుట్టుకు వచ్చే అవకాశముందన్నారు.

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన స్పందిస్తూ.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కూడా కేంద్రం సమైక్యాంధ్రకే మొగ్గు చూపేలా నివేదికలో పేర్కొందన్నారు. తెలంగాణను ఇస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 28 ప్రత్యేక డిమాండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ప్రత్యేక వాదన బలంగా ఉందన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పరిచినప్పుడు రాష్ట్రాలను మళ్లీ ఇప్పుడు విడగొట్టాలని అనుకోవడం ఏమిటని సీతారాం ప్రశ్నించారు. అందువల్ల విభజనకు తాము వ్యతిరేకమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments