Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసార భారతి తాత్కాలిక సీఈఓగా రాజీవ్ ఠాక్రూ నియామకం

Webdunia
ప్రసార భారతి తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా రాజీవ్ ఠాక్రూను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ప్రసార భారతి సీఈఓగా బీఎస్‌ లల్లీని ఇటీవల సస్పెండ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో ఠాక్రూను నియామించారు. ప్రస్తుతం లల్లీపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

న్యూఢిల్లీలో ప్రసార భారతి బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, సుప్రీం కోర్టు ఆదేశం మేరకు లల్లీపై జరుగుతున్న విచారణ పూర్తయ్యేంత వరకు ఠాక్రూ తాత్కాలికంగా సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర తన ప్రకటనలో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments