Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని అడగకుండానే ప్రధాని నిర్ణయం తీసుకున్నారు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2011 (15:53 IST)
2 జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజా పద్దుల సంఘం (పిఏసీ) ముందు హాజరవుతానని ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యతరేకించారు. ఒక్క ప్రజా పద్దుల సంఘంమే కాదు.. మరే కమిటీ ముందు కూడా ప్రధాని హాజరు కావడానికి తాను సానుకూలం కాదని ప్రణబ్ తన వ్యతిరేక గళాన్ని వినిపించారు.

" మమ్మలి సంప్రదించకుండానే పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) ముందు హాజరుకావాలని ప్రధానమంత్రి నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఈ విషయం నాతో చర్చించి ఉంటే.. పిఏసి ముందు హాజరు కావద్దని నేను సలహా ఇచ్చి ఉండే వాడిన"ని పశ్చిమ బెంగాల్‌ పీసీసీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రణబ్ అన్నారు. ప్రధానమంత్రి పార్లమెంట్‌కు జవాబుదారిగా ఉంటారని, ఏ కమిటీ ముందు హాజరుకారని ప్రణబ్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments