Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను మేము ఏమీ అన్లేదు.. కానీ ఆయనే తిట్టి వెళ్లాడు

Webdunia
ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలలో దివంగత నేత వైఎస్సార్ సేవలు కొనియాడుతూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి వీరప్ప మొయిలీ నివేదికను సమర్పించారు.

ఆ నివేదికలో వైఎస్ జగన్ వ్యవహారశైలిని తూర్పారబట్టారు. హైకమాండ్ సూచించిన మార్గంలో కాక మరో విధంగా ఓదార్పు యాత్ర చేపట్టడంపై తొలుత హెచ్చరించామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ వాటన్నిటినీ తాము చూస్తూ ఊరుకున్నామని నివేదికలో తెలిపారు.

ఆ తర్వాత ఆగస్టు 21న కాంగ్రెస్ హైకమాండ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంగా చెప్పినా తన సాక్షి పేపరు, ఛానల్ ద్వారా అధినేత్రి సోనియా గాంధీపైనే విమర్శలు చేశారన్నారు. అయినప్పటికీ తాము ఏమీ అనలేదనీ, చివరికి వైఎస్ జగనే తనంతట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని మొయిలీ తన నివేదికలో బహిర్గతం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

Show comments