Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి బాంబు పేలుళ్ల ఘటనలో పాకిస్థాన్ హస్తం..!?

Webdunia
వారణాసిలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో దాయాది దేశమైన పాకిస్థాన్‌కు హస్తమున్నట్లు ప్రాథమిక విచారణలో తెలియవచ్చింది. వారణాసి పేలుళ్ల ఉపయోగించిన పేలుడు పదార్థాలను పాకిస్థాన్ సైన్యం వినియోగించేవని విచారణలో బయటపడింది. గుజరాత్ తీవ్రవాద నిరోధక విభాగం జరిపిన విచారణలో వారణాసి పేలుళ్లకు ఉపయోగించిన పదార్థాలు, పాకిస్థాన్ సైన్యం వినియోగించేదని ఫోరెన్సిక్ పరిశోధనలో తేలింది.

ఇంకా ఫోరెన్సిక్ పరిశోధనలో పాకిస్థాన్ ఉపయోగించే కార్బన్, వారణాసిలో వినియోగించిన కార్బన్ మ్యాచ్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. వారణాసిలో గత ఏడో తేదీ జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందడంతో పాటు ఏడుగురు విదేశీ పర్యాటకులతో పాటు 37 మంది గాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

Show comments