Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మరో బీహారే: శరద్ యాదవ్

Webdunia
కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు తీరని నష్టం చేస్తుందని జనతాదళ్ యు అధినేత శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. మున్ముందు బీహార్‌లో ఉత్పన్నమైన పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదురుకానుందనీ ఆయన అన్నారు.

జగన్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ జగన్ రాజీనామా కాంగ్రెస్‌కు ప్రమాదమని, దేశంలో యూపీఏ అధికారంలోకి రావటానికి బలాన్ని, బలగాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా అభిప్రాయపడ్డారు.

ప్రధానంగా కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రంగా ఉంటూ వచ్చిన ఏపీలో పార్టీ నుంచి జగన్ బయటికివెళ్లటం వల్ల ఆ పార్టీ ఓటు బ్యాంకు బాగా దెబ్బతినే అవకాశాలున్నాయన్నారు. ఈ ప్రభావం మున్ముందు తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఇదే తరహా అభిప్రాయాన్ని సైతం పలువురు వామపక్ష నేతలు కూడా వ్యక్తం చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

Show comments