Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడులకు రెండేళ్లు: మహారాష్ట్ర, ఢిల్లీల్లో హై అలెర్ట్!

Webdunia
ముంబై మారణహోమం జరిగి రెండేళ్లు పూర్తి కానున్న (26/11) నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు మెట్రోపొలిస్ నగరాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.

మహారాష్ట్ర, ఢిల్లీలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ముంబై, ఢిల్లీ నగరాల్లో అదనపు బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఈ రెండు నగరాల్లోని మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, జన సంచారం ఎక్కువ గల ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటుకు ఆయా నగర పోలీసు శాఖలు అప్రమత్త చర్యలు చేపట్టాయి.

కాగా.. ముంబై నగరానికి ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో ముప్పు పొంచి ఉంది. అలాగే ఢిల్లీ పల్లిక బజార్‌లో కాశ్మీరీ ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ విభాగం హెచ్చరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

Show comments