Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధరల పెరుగుదలపై ఈనెల 24న ఢిల్లీలో బ్లాక్‌డే: భాజపా

Webdunia
నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ రాష్ట్ర శాఖ ఈనెల 24వ తేదీన బ్లాక్‌డేను పాటించాలని నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీని నాయకత్వం వహిస్తారని భాజపా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా వెల్లడించారు.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్య విధానాల కారణంగానే నానాటికీ ధరలు పెరుగుతున్నాయని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు వంద శాతం పెరిగాయని విజయేంద్ర గుప్తా తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల సుంకాలు పెట్రోల్ ధరల పెరుగుదలకు పరోక్ష కారణమవుతున్నాయన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments