Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశానికి రానున్న ప్రముఖ చిత్రకారుడు హుస్సేన్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2009 (14:14 IST)
ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తిరిగి స్వదేశానికి రానున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేపడుతోంది. దీంతో ఆయన డిసెంబరు నెలలో స్వదేశానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా, హుస్సేన్‌ కుంచె నుంచి జాలువారిన పలు చిత్రలేఖనాలు వివాదాలకు దారితీశాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదైవున్నాయి.

దీంతో ఆయన గత మూడేళ్ళుగా దుబాయ్‌లో నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన సన్నిహితులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయనపై ఉన్న పలు కేసులకు సంబందించి కేంద్ర హోం శాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వెలువడుతుందని, ఆ తర్వాత ఆయన స్వదేశానికి వస్తారని హుస్సేన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

హుస్సేన్ గీసిన హిందూ దేవతల చిత్రాలపై పలు హిందూ మతపెద్దలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన 2006 సంవత్సరం నుంచి దుబాయ్‌లో నివశిస్తున్నారు. తిరిగి ఆయన స్వదేశానికి రావాలని కోరుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

Show comments