Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కేసులో కళ్యాణ్ సింగ్ దోషి: మంత్రి లాలూ

Webdunia
FileFILE
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కళ్యాణ్ సింగ్ దోషి అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో జరిగిన ఒక సభలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆయన (కళ్యాణ్) దోషి. ఆయన సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు కాదు. అసలు ఇలాంటి వ్యక్తి ఎస్పీ సభ్యుడా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీని ఓడించాలని ముస్లిం ప్రజలకు కళ్యాణ్ సింగ్ పిలుపునివ్వడంపై లాలూ విమర్శలు గుప్పించారు.

సార్వత్రిక ఎన్నికల సమరానికి కొద్ది రోజులు ముందుగా కళ్యాణ్ సింగ్ ఎస్పీ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కళ్యాణ్ సింగ్ ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments