Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఏ ఆర్థిక విధానాలు భేష్: సోనియా గాంధీ

Webdunia
FileFILE
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భేషుగ్గా ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అందువల్లే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం పెద్దగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు ఆమె శనివారం పచ్చజెండా ఊపారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై పెద్దగా లేదన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడలేదంటే అందుకు కేంద్రంలోని అధికార యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ప్రధాన కారణమన్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాలతో పోల్చుకుంటే ఆర్థిక మాంద్యం చూపిన ప్రభావం మనపై నామమాత్రమే అన్నారు. అనంతరం మజూమ్‌ నుంచి బారాముల్లాకు నడిచే రైలును ప్రారంభించారు. మజూమ్‌ నుంచి బారాముల్లా మధ్య రైలు ప్రాజెక్టును ఓ సవాల్‌గా తీసుకుని పూర్తి చేసిన రైల్వేమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌, ఇతర రైల్వే అధికారులను ఆమె అభినందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments