Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో ప్రారంభమైన పోలింగ్

Webdunia
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగోదశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 18 సెగ్మెంట్లలో ఈ పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. ఇటీవల సోపూర్, బారాముల్ల జిల్లాల్లో మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని సెగ్మెంట్లలో గట్టి భద్రతను కల్పించారు.

కాగా, ఈ మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. అయితే.. పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఎలాంటి సంఘటనలు జరుగలేదు. అయినప్పటికీ భద్రతను మాత్రం కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా 18 స్థానాల్లో 256 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ 18 స్థానాల్లో ఏడు నియోజకవర్గాలు బారాముల్లా జిల్లాలోనూ, ఐదు సీట్లు బద్గమ్ జిల్లాలోనూ, ఉధమ్‌పూర్, రియాసీ జిల్లాల్లో మూడేసి చొప్పున ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments